Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వాసులకు షాక్.. భద్రతా కారణాలతో ప్యాసింజర్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:06 IST)
హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. భద్రతా కారణాలు చూపి ఏకంగా 13 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. ఫలితంగా దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
 
ప్రస్తుతం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 1. సికింద్రాబాద్ - మేడ్చల్ - సికింద్రాబాద్, 2. సికింద్రాబాద్ - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 3. ఫలక్‌నుమా - మేడ్చల్ - ఫలక్‌నుమా, 4. ఫలక్‌నుమా - ఉందానగర్ - ఫలక్‌నుమా, 5. ఫలక్‌నుమా - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 6. బొల్లారం - ఫలక్‌నుమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 
 
వీటితోపాటు ఇతర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్‌లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments