Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభి ఇంటిపై దాడి కేసు: 11 మంది అరెస్టు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (23:47 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్‌కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న వస్తువులు ధ్వంసం చేసారని పట్ఠాభి కంప్లైంటు చేశారు.
 
పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్రైమ్. నెం. 953/2021 సెక్షన్ 148, 427,452, 506 R/w 149 ఐ.పి.సి. క్రింద ఏకంగా 11 మంది పై కేసు నమోదు నమోదు చేసుకున్నారు పోలీసులు.
 
నిందితుల వివరాలు వివరాల్లోకి వెళితే.. బచ్చు మాధవి కృష్ణ, ఇందుపల్లి సుభాషిణి, తుంగం ఝాన్సీరాణి, బేతాల సునీత, యల్లాటి కార్తీక్, గొల్ల ప్రభుకుమార్, వినుకొండ అవినాష్, గూడవల్లి భారతి, సీతారామపురం, దండు నాగమణి, వంకాయలపాటి రాజ్కుమార్, బచ్చలకూరి అశోక్ కుమార్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు లో అరెస్ట్ అయిన వారందరు విజయవాడ కు చెందిన వారే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments