Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (15:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 6.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 
 
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో వ్యవహించి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ సలమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత టెన్త్ ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments