Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల మృతిపై పోస్ట్ మార్టం-రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:15 IST)
ఆవుల మృతిపై పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేధిక ప్రకారం టాక్సిసిటి (విషప్రయోగం) అని తేలింది. గడ్డి మినహా ఎలాంటి ఆహారం పొట్టలో లేవని పశు వైద్యులు నిర్ధారించారు. టాక్సిసిటీ కారణంగా శరీరం లోపల అవయవాలపై రక్తపు చారలు, ఊపిరితిత్తులు, గుండెపై అక్కడక్కడా రక్తపు చారలు వున్నాయని వైద్యులు తెలిపారు.


ఊపిరితిత్తుల్లోకి చేరిన నీరు టాక్సిసిటీ కారణంగానే ముక్కు లోంచి రక్తం బయటికి వచ్చిందని..ఇందుకు బ్లోటింగ్ (పొట్ట ఉబ్బరం) కాదని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలేవీ లేవని చెప్పారు.

తాడేపల్లి గోశాలలో వంద గోవులు చనిపోవడం బాధాకరమని రాజాసింగ్, బీజేపీ నేత అన్నారు. వంద ముగజీవాలు చనిపోయినా అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 
 
ముగజీవాల మృతిపై విచారణ జరిపి ఏం జరిగిందో ప్రజలకు వివారించాలని తెలిపారు. దురుద్దేశ్యలతోనే కొందరు కావాలని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది
ఈ రోజు లేదా రేపు తాడేపల్లి గోశాలకు వెళ్లి నిజాలను తెలుసుకుంటానని చెప్పారు. గోవుల మృతికి కారణమైన వారిని
 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments