Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (15:07 IST)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తనకున్న సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది లోక్‌సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏమైనా నక్రాలు చేస్తే టీడీపీతో బీజేపీ కటీఫ్ చేసుకుని, ఆ తర్వాత ఆ 10 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పైగా, 21 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో టీడీపీకి 16 మంది, జనసేన పార్టీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు చొప్పున ఎంపీలు ఉన్నారు. మరో నాలుగు స్థానాలను వైకాపా గెలుచుకున్న విషయం తెల్సిందే. అలాగే, 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి 164 సీట్లను, వైకాపా 11 సీట్లను గెలుచుకున్నాయి. 
నేను ఓపెన్ గా చెప్తున్నా!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments