Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోల్డ్ - సిల్వర్ స్కోచ్ అవార్డులు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా స్కోచ్ అవార్డులు అవరించాయి. స్కోచ్ గ్రూపు 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్తాయిలో ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో అత్యధిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వరించాయి. దశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, వాటిలో ఏపీకి వివిధ కేటగిరీల్లో ఐదు బంగారం, ఐదు వెండి స్కోచ్ అవార్డులు వరించాయి. ఢిల్లీలో నిర్వహించి వెబినార్‌లో స్కోచ్ గ్రూపు ఎండీ గురుశరణ్ దంజల్ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. 
 
అవార్డులు పొందిన పథకాలను పరిశీలిస్తే, సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం పథకాలతో పాటు షిఫ్ ఆంధ్ర కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో బలవర్థకమైన ఆహారాన్ని సాగు చేస్తున్న సాగు చేస్తున్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు వరించాయి. అలాగే వివిధ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments