Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోల్డ్ - సిల్వర్ స్కోచ్ అవార్డులు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా స్కోచ్ అవార్డులు అవరించాయి. స్కోచ్ గ్రూపు 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్తాయిలో ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో అత్యధిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వరించాయి. దశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, వాటిలో ఏపీకి వివిధ కేటగిరీల్లో ఐదు బంగారం, ఐదు వెండి స్కోచ్ అవార్డులు వరించాయి. ఢిల్లీలో నిర్వహించి వెబినార్‌లో స్కోచ్ గ్రూపు ఎండీ గురుశరణ్ దంజల్ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. 
 
అవార్డులు పొందిన పథకాలను పరిశీలిస్తే, సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం పథకాలతో పాటు షిఫ్ ఆంధ్ర కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో బలవర్థకమైన ఆహారాన్ని సాగు చేస్తున్న సాగు చేస్తున్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు వరించాయి. అలాగే వివిధ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments