Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురాళ్ల తవ్వకం, జిలిటెన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

Webdunia
శనివారం, 8 మే 2021 (20:09 IST)
కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గురాళ్లు వెలికితీసే క్రమంలో పేలుడు జరిగింది..                              
ఈ ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దెబ్బకు కూలీల డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.               
 
ఘటనా స్థలంలో దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40 మంది వరకు కూలీల వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందినవారుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments