Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వెస్లీకి ఎస్పీ నివాళి

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:52 IST)
మాజీ దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భద్రత అధికారిగా విధులు నిర్వహిస్తూ,హెలికాప్టర్  ప్రమాదంలో మరణించిన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీకి పోలీసులు నివాళులు అర్పించారు. 
 
వెస్లీ 12 వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు చర్చి సెంటర్ వద్ద సాల్మన్ విగ్రహానికి ప్రకాశం జిల్లా ఎస్పీ మ‌ల్లిక  గర్గ్ నివాళులు అర్పించారు. వెస్లీ కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా ఎస్పీ పిలిపించి, వెస్లీ విగ్ర‌హానికి పూలమాల వేయించి  ఘనంగా నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ, సాల్మన్ పోలీస్ శాఖ గౌర‌వాన్ని ఇడుమడింపజేసేలా విధంగా విధులు నిర్వహించారని అన్నారు. ఆయ‌న ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండటం గర్వించదగిన విషయమని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి.రవిచంద్ర, డిఎస్ బి డిఎస్పీ బి.మరియదాసు, ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments