Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందట

ఐవీఆర్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న దానిపై రైజ్ సంస్థ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో తెదేపా-జనసేన-భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని తెలిపింది.
 
కూటమి 108 నుంచి 120 స్థానాల వరకూ విజయం సాధిస్తుంది. అధికార వైసిపికి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నట్లు వున్నది. ఆ పార్టీకి కేవలం 41 నుంచి 54 స్థానాల వచ్చే పరిస్థితి వుంది. ఐతే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తేలింది. ఆసక్తికరంగా పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించే అవకాశం వున్నదట. ఇకపోతే మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కూటమి 18 స్థానాల్లో విజయ బావుటా ఎగురువేస్తుందని సర్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments