Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందట

ఐవీఆర్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న దానిపై రైజ్ సంస్థ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో తెదేపా-జనసేన-భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని తెలిపింది.
 
కూటమి 108 నుంచి 120 స్థానాల వరకూ విజయం సాధిస్తుంది. అధికార వైసిపికి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నట్లు వున్నది. ఆ పార్టీకి కేవలం 41 నుంచి 54 స్థానాల వచ్చే పరిస్థితి వుంది. ఐతే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తేలింది. ఆసక్తికరంగా పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించే అవకాశం వున్నదట. ఇకపోతే మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కూటమి 18 స్థానాల్లో విజయ బావుటా ఎగురువేస్తుందని సర్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments