Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దర్నీ తొక్కేయడానికి మీకుందా గుండెబలం?: పవన్ కల్యాణ్

ఐవీఆర్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (23:18 IST)
రాయలసీమలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార సభకి భారీ జనసందోహం తరలి వచ్చారు. జన ప్రభంజనతో రైల్వేకోడూరు నియోజకవర్గ పోటెత్తింది. కోస్తా క్లీన్ స్వీప్ చేస్తుందనే వార్తలు వస్తుండగా రాయలసీమలో సైతం మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రయాణిస్తున్నాయని ప్రస్తుత జనప్రభంజనాన్ని చూస్తే అర్థమవుతుంది.
 
రాజాంపేట నియోజకవర్గం ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి. జగన్ రెడ్డిని ఓటు ఆయుధంతో అధ:పాతాళానికి తొక్కేయండి. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ముంచేసిన జగన్‌ని రానున్న ఎన్నికల్లో తరిమి కొడదాం, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిద్దాం. మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి అనే ఇద్దర్ని తొక్కేయడానికి మీకు గుండె బలం వుందా అంటూ సూటిగా ప్రజలనుద్దేశించి అన్నారు. మీరు ధైర్యంగా ఓటు వేయండి మీ వెనుక నేనున్నాను అంటూ చెప్పారు పవన్ కల్యాణ్.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments