Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలో చేరిన జనసేన నాయకుడు: దరిద్రం పోయిందంటూ బాణసంచా కాల్చిన కార్యకర్తలు

ఐవీఆర్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (11:57 IST)
నెల్లూరు జనసేన అధ్యక్షుడు వైసిపిలోకి చేరగానే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
 
నెల్లూరులో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వ్యక్తి పార్టీ మారి వెళ్లిపోతే చాలాచోట్ల గందరగోళం నెలకొంటుంది. కానీ నెల్లూరులో ఇందుకు భిన్నంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి పండుకు చేసుకున్నారు. చూడండి ఈ వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments