Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (19:07 IST)
Exit Poll 2024
ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి విజయం ఖాయమని చెప్తున్నాయి. పలు రకాల సర్వే సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ ముందంజలో ఆపై వైసీపీ రెండో స్థానంలోనూ, జనసేన మూడో స్థానంలో, బీజేపీ నాలుగో స్థానంలో వున్నాయి. 
 
ఆత్మ సాక్షి సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో వైఎస్సార్‌సీపీ 98-116 సీట్లు గెలుస్తుందని, కూటమి 59-77 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఇక జాతీయ స్థాయిలో జన్‌బీబాత్ సర్వే ఎన్డీయేకే పట్టం కట్టింది. ఎన్డీయే 362-392, ఇండియా కూటమి 141-161, ఇతరులు -10-20గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments