Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (19:07 IST)
Exit Poll 2024
ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి విజయం ఖాయమని చెప్తున్నాయి. పలు రకాల సర్వే సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ ముందంజలో ఆపై వైసీపీ రెండో స్థానంలోనూ, జనసేన మూడో స్థానంలో, బీజేపీ నాలుగో స్థానంలో వున్నాయి. 
 
ఆత్మ సాక్షి సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో వైఎస్సార్‌సీపీ 98-116 సీట్లు గెలుస్తుందని, కూటమి 59-77 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఇక జాతీయ స్థాయిలో జన్‌బీబాత్ సర్వే ఎన్డీయేకే పట్టం కట్టింది. ఎన్డీయే 362-392, ఇండియా కూటమి 141-161, ఇతరులు -10-20గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments