Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఓటు మాకు.. ఈ చెట్టు మీకు

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:53 IST)
ఎన్నికల సమయంలో ఎన్నో చిత్రవిచిత్ర దృశ్యాలు చూస్తుంటాం. కొందరు నేతలు వినూత్న తరహాలో ప్రచారం చేస్తుంటారు. కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారు. ఇంకొందరు తమ చేతలో ఓటర్లను ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వారిలో తిరుపతిలో టీడీపీ నేత అజయ్ ప్రతాప్ ఒకరు. ఈయన వినూత్న తరహాలో ప్రచారంలో చేశారు. 
 
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుకోసం ఆమె తరపున సీనియర్ నేత అజయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తిరుపతి ఆటోనగర్‌లో ఇంటింకి తిరుగుతూ చెట్లు పంచుతూ ఓట్లు అడిగారు. 
 
ఈ చెట్టు మీకు.. మీ ఓటు మాకు అంటూ ఆయన ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. చెట్లు పర్యావరణ పరిరక్షణకు.. టీడీపీ సమాజ పరిరక్షణకు... మీ ఓటు టీడీపీకే వేయాలంటూ ఆయన ప్రాదేయపడ్డారు. అజయ్ ప్రతాప్ ప్రచారానికి ఓటర్ల నుంచి అమితమైన స్పందన వస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments