Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాకలో పవన్ కల్యాణ్... నాకు భారతరత్న ఇచ్చి మభ్యపెట్టాలని చూసారు: కె.ఎ పాల్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:55 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చూసిన కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు పకాపకా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది వారికే తెలియాలి అంటున్నారు కె.ఎ పాల్ మద్దతుదారులు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నామధ్య జగన్ మోహన్ రెడ్డి సోదరి సింహం సింగిల్ వస్తుంది అని చెప్పింది తన గురించేననీ, నేను ఎక్కడికెళ్లినా సింగిల్‌గానే వెళ్లినట్లు చెప్పారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పైచిలుకు స్థానాలను తాము దక్కించుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారనీ, అలా తనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే అవన్నీ తను పసిగట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం వున్నదనీ, అది కూడా తెదేపా మద్దతుతో పవన్ గెలిచే అవకాశం దాదాపు ఖాయం అని చెప్పారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments