Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజువాకలో పవన్ కల్యాణ్... నాకు భారతరత్న ఇచ్చి మభ్యపెట్టాలని చూసారు: కె.ఎ పాల్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:55 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చూసిన కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు పకాపకా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది వారికే తెలియాలి అంటున్నారు కె.ఎ పాల్ మద్దతుదారులు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నామధ్య జగన్ మోహన్ రెడ్డి సోదరి సింహం సింగిల్ వస్తుంది అని చెప్పింది తన గురించేననీ, నేను ఎక్కడికెళ్లినా సింగిల్‌గానే వెళ్లినట్లు చెప్పారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పైచిలుకు స్థానాలను తాము దక్కించుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారనీ, అలా తనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే అవన్నీ తను పసిగట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం వున్నదనీ, అది కూడా తెదేపా మద్దతుతో పవన్ గెలిచే అవకాశం దాదాపు ఖాయం అని చెప్పారు పాల్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments