నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని పక్కన పెట్టిన అధికారి... గల్లంతేనా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (19:50 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి పక్కనపెట్టారు. దీనికి గల కారణాలను చూస్తే.... ఆయన గుంటూరు జిల్లాలో నివాసముంటూ కృష్ణా జిల్లాలో నోటరీ చేయించడంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చూసిన రిటర్నింగ్ అధికారి లోకేష్‌ నామినేషన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
 
కాగా ఈ తప్పులను సరిదిద్దేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరగా అధికారి ఒక రోజు సమయమిచ్చారు. ఇప్పటికే తండ్రి చంద్రబాబు నాయుడు పేరును భర్తగా వున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ నామినేషన్ పత్రాన్ని ఆమోదిస్తారో లేదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments