చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే జ్యోతిషం వదిలేస్తా... ఎవరు?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:57 IST)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఎందుకంటే... అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ సీఎం పదవి తమను వరిస్తుందంటే తమను వరిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఓ నేమ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. 
 
ఇవన్నీ ఇలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదెపా ఢంకా బజాయించి విజయం సాధిస్తుందంటూ ప్రముఖ జ్యోతిష్కుడు అంటున్నారు. తెదేపాకు ఏకంగా 112 సీట్లు వస్తాయని చెపుతున్నారు. ఈ బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని చెప్పారు. ఇదే వాస్తవం కాబోతోంది చూడండి అంటూ ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణుడు శివరామశాస్త్రి చెపుతున్నారు.
 
ఒకవేళ తను చెప్పిన జ్యోతిషం నిజం కాకపోతే భవిష్యత్తులో జ్యోతిషం చెప్పడం మానేస్తానని సవాల్ కూడా చేశారు. అంతేకాదు తను చెప్పిన మాటను రూ. 100 బాండ్ పేపరుపై రాసిమ్మన్నా రాసిచ్చేందుకు తను సిద్ధంగా వున్నానని అంటున్నారు. మొత్తమ్మీద ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి బాబు అని కొందరంటుంటే జగన్ అని మరికొందరు అంటున్నారు. మరి ఏపీ ప్రజల తీర్పు ఎలా వుందో తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments