Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... 372 ఈవీఎంలు పనిచేయడంలేదు... కడపలో ఓటర్లు ఏరీ?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:40 IST)
అటు తెదేపా చీఫ్ చంద్రబాబు ఇటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈవీఎంలు మొరాయించడాన్ని, కొన్ని మిషన్ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈసీ ద్వివేదీ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. వాటిని సరిచేసేందుకు ఇంజినీర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఐతే 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
 
ఇదిలావుంటే ఏపీలో ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే... కడప, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా 32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగిలిన జిల్లాలు చూస్తే.. శ్రీకాకుళం 35 శాతం, విజయనగరం 37, విశాఖ 35, తూ.గో 36, కృష్ణా జిల్లా 38, ప్రకాశం 37, నెల్లూరు 37, కర్నూలు 35, అనంతపురం 37, చిత్తూరు 33 శాతం ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments