సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:17 IST)
ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్నుముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని వెన్నునొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. 
 
వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.
 
కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.
 
నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.
 
చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగానీ శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు.
 
ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి.
 
ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

వామ్మో ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ ... నాలుగేళ్ళ చిన్నారికి పాజిటివ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments