Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్ : ప్రతినెలా 'ఆ' మూడు రోజులు సెలవు

కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (14:15 IST)
కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
కేరళ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థ అయిన మాతృభూమి టీవీ న్యూస్ చానల్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలకు రుతుస్రావం మొదటిరోజు లేదా రెండో రోజు అదనంగా సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ ఎంవీ శ్రేమ్యాస్ కుమార్ వెల్లడించారు. 
 
మాతృభూమి మళయాళ టెలివిజన్ న్యూస్ డెస్క్, రిపోర్టింగ్‌లలో ఉన్న 50 మంది మహిళలకు ఈ అదనపు పిరియడ్ లీవ్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకు చెందిన మీడియా సంస్థ ‘కల్చర్ మెషీన్’ రుతుస్రావం అయిన మొదటిరోజు అదనంగా సెలవును మంజూరు చేస్తున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments