Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెలో పసుపు కలుపుకుని పాదాలకు రాసుకుంటే?

ఈ కాలంలో పాదాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని పాదాలకు రాసుకుని 10 నిమ

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (15:03 IST)
ఈ కాలంలో పాదాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని పాదాలకు రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. 45 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోతాయి.
 
పచ్చిపాలలో చక్కెర కలుపుకుని పాదాలకు, అరికాళ్లకు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు మృదువుగా మారుతాయి. తేనెలో కొద్దిగా పసుపు కలుపుకుని పాదాలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments