ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు ఎందుకని?

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (15:28 IST)
చాలా మంది మహిళలు తొలి కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. ఈ మార్పు చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్య నిపుణుల వద్ద సంప్రదిస్తే.. సాధారణంగా ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం సర్వసాధారణం. ఈ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. 
 
దీనివల్ల మహిళలు కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే, ఈ సమయంలో బాలింతలు తీసుకునే ఆహారం తల్లితో పాటు.. బిడ్డపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. నెలలు గడిచేకొద్దీ ఆహారంలో మార్పులు చేసుకుని, తగిన వ్యాయామాలు చేసినట్టయితే తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

Show comments