Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలు చేస్తున్న మహిళల పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా?

పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి

women employees
Webdunia
మంగళవారం, 9 మే 2017 (19:06 IST)
పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి తీసుకుని చేసిన ఈ అధ్యయనం ప్రకారం, మనదేశంలోని ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ఒకరు కెరీర్లో మగవారితో సమానమైన అర్హత వున్నా, సమాన అవకాశాలు రాక ఇబ్బందిపడుతున్నారు. 
 
ఇంటినీ, ఉద్యోగాన్ని సమన్వయం చేయడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కొనే సమస్యే. 27 శాతం ఉద్యోగినులు పని చేసే చోట హింసను ఎదుర్కొంటున్నారు. వీరిలో 53 శాతం ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెపుతున్నారు. 61 శాతం మగవారితో సమాన వేతనాలను అందుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాక పిల్లలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments