స్త్రీలు ఏడిస్తే వెంటనే కన్నీరు వస్తాయి ఎందుకు?

Webdunia
గురువారం, 24 మార్చి 2016 (13:39 IST)
ఆడవాళ్ళు ఏడిస్తే వెంటనే కళ్ళ వెంట నీళ్ళువస్తాయి. అందుకే మన పెద్దలు ఆడవాళ్ళ నేత్రాల్లో సముద్రాలున్నాయని అనేవారు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చిన కళ్ళలో మొదట వచ్చేది కన్నీరే. ఆడవారు సున్నిత మనస్తత్వం కలవారు. చిన్నవిషయానికి కూడా ఆడవారు కన్నీరు పెట్టుకుంటారు. 
 
మగవారు సామాన్యంగా ఏడవరు. శాస్త్రాల పరంగా చూస్తే మగాళ్లు తరచుగా ఏడవకపోవడానికి కొన్ని సైకలాజికల్ కారణాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్లకు ఎమోషన్స్ ముందుంటే మగాళ్లకు వెనకుంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు గురవడం వారి హార్మోన్ల ప్రభావమే. స్త్రీలలో లెఫ్ట్‌ బ్రెయిన్‌కూ, రైట్ బ్రెయిన్‌కూ మధ్య సంబంధాలు ఉండడమే.
 
దీంతో లెఫ్ట్ (లాజిక్) రైట్ (ఎమోషన్స్) రెండింటి సమన్వయం స్త్రీలలో ఎక్కువుండటం వల్ల వారిలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయని నిపుణులు తేల్చి చెపుతున్నారు. అందుకే వారు సులువుగా ఏడుస్తారు. ఈ రెండింటి సమన్వయం పురుషుల్లో అంతవేగంగా, సులువుగా జరగకపోవడం వల్ల మగాళ్లు వెంటనే భావోద్వేగాలకు గురికారని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాత్రికి గెస్ట్ హౌస్‌కి వచ్చేయ్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినికి జడ్పీటీసీ వేధింపులు

ఎట్టకేలకు మద్దతు కూడగట్టిన దళపతి విజయ్, ఇక సీఎంగా ప్రమాణమే

ఒక్కసారికే తంటాలు పడుతున్న విజయ్, మేజిక్ ఫిగర్ లేకపోయినా 20 ఏళ్లపాటు సీఎం అయిన నితీష్

Heart attack, ఉద్యోగం కోసం డెమో ఇస్తూ గుండెపోటుతో లెక్చరర్ మృతి, వీడియో

నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో వున్నా: నాటి లీడర్ ప్రమోద్ మహాజన్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది

Ashu Reddy : చీటింగ్ కేసు టైంలో నిశ్చితార్థం ఫొటోలతో ట్విస్ట్ ఇచ్చిన ఆషు రెడ్డి

Samantha Ruth Prabhu: ది నాడ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్‌లో సమంత రూత్ ప్రభు

Show comments