బరువు తగ్గాలనుకునే వారు.. నిమ్మకాయ-దోసకాయ రసం తాగితే..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (12:10 IST)
మహిళలు బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చు. అలాంటి పానీయాలేంటో చూద్దాం. 
 
నిమ్మకాయ-దోసకాయ పానీయం: చిన్న దోసకాయ, నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి జాడీలో వేసి రెండు గ్లాసుల నీళ్లతో నింపాలి. దానితో పాటు కొన్ని పుదీనా ఆకులను రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి చేరే క్యాలరీలను అదుపులో ఉంచుకుని నీటిని నిలుపుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇది తాగితే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. 
 
అలాగే క్యారెట్-ఆరెంజ్ జ్యూస్: క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఇది తక్కువ తినడానికి కూడా దారి తీస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

తర్వాతి కథనం
Show comments