Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ... బిడియం ఉంటే అల్జీమర్స్ తప్పదట..!

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (17:08 IST)
అవునండి. బిడియానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారే మహిళలకు మతిమరుపు తప్పదని స్వీడెన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఉండే మహిళల కంటే బిడియం ఎక్కువగా ఉన్న మహిళల్లో అల్జీమర్స్ ప్రభావం అంతే ఎక్కువుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.  
 
స్వీడన్ లోని గొతెన్ బర్గ్ వర్సిటీకి చెందిన లెనా జాన్సన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం ఒత్తిడికి గురయ్యే మహిళలతో పాటు బిడియం పాళ్లు ఎక్కువగా ఉండే మహిళలు అల్జీమర్స్ బారిన పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన వెల్లడించారు
 
సాధారణ స్థాయి బిడియం ఉండే మహిళల కంటే సదరు లక్షణం పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే మహిళలు, సున్నిత మనస్కుల విషయంలో ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది. 
 
ఇక నిత్యం ఆందోళనకు గురవుతున్న మహిళలూ ఈ వ్యాధి బారిన పడటం ఖాయమని కూడా వారు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments