Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియళ్లు బోర్.. స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లిన మహిళలు.. పురుషుల కంటే వీరే టాప్

మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (15:03 IST)
మహిళలు టీవీ సీరియళ్ల కోసం టీవీలకు అతుక్కుపోయేకాలం మారింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో తేలిందేమిటంటే? పురుషుల కంటే మహిళలే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ సేపు ఉపయోగిస్తున్నారట. టీవీల కంటే మహిళలు స్మార్ట్ ఫోన్లనే తెగ వాడేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.
 
టీవీ చూసే సయమం కంటే వీడియో గేమ్స్‌ ఆడటం, యూట్యూబ్‌ చూడటం వంటి వాటిపైనే మహిళలు ఎక్కువ సయమం వినియోగిస్తున్నారని సర్వేలో తేలిపోయింది. భారత్‌లోని వినియోగదారులు సగటున మూడు గంటలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 2015తో పోలిస్తే 55శాతం ఎక్కువ. ఇందులో సోషల్‌మీడియా, మెసేజింగ్‌ యాప్స్‌దే సింహభాగమని తేలింది. 
 
ఇక పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు రెట్టింపు సమయం గేమ్స్‌, యూట్యూబ్‌పై సమయం వెచ్చిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు కూడా వినియోగం పెరిగిందని సర్వేలో తేలిపోయింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments