Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు స్మార్ట్ ఫోన్స్ అధికంగా వాడితే... గర్భస్రావం...

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:56 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదు. అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను ఉంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను పక్కనపెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ గర్భిణీలు ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments