Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు స్మార్ట్ ఫోన్స్ అధికంగా వాడితే... గర్భస్రావం...

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:56 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదు. అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను ఉంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను పక్కనపెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ గర్భిణీలు ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments