Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు స్మార్ట్ ఫోన్స్ అధికంగా వాడితే... గర్భస్రావం...

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:56 IST)
యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్స్ వాడడం వలన దీని రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా మైక్రోవేవ్, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదు. అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను ఉంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్స్‌ను పక్కనపెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ గర్భిణీలు ఎక్కువగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments