Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర తులసి మంచి చేస్తుంది, కానీ మహిళలు ఆ సమయంలో తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (16:56 IST)
పవిత్ర తులసితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకుంటుంది. కానీ మంచిదే కదా అని మరీ ఎక్కువగా తింటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో తులసి తినడం వల్ల దుష్ప్రభావాలు వుంటాయని వైద్యులు చెపుతారు.
 
తులసిలో హైపోగ్లైకేమిక్ పదార్థాలుంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో తులసి అధికంగా తీసుకోవడం వల్ల మైకము, కోపం మరియు చిరాకు వస్తుంది. తులసి గర్భాశయ సంకోచానికి కారణమవుతుందని అంటారు. గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు తులసి తినకూడదని వైద్యులు సలహా ఇవ్వడానికి ఇదే కారణం.
 
తులసిలో యూజీనాల్ అనే నూనె ఉంటుంది. ఇది అధికంగా తినేటప్పుడు హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. ఇది గుండె కొట్టుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. నోటిలోనూ గొంతులో మంటను కలిగిస్తుంది. శ్వాసను నిస్సారం చేస్తుంది. ఈ నూనె మైకము, మూర్ఛలు, మూత్రవిసర్జన సమయంలో రక్తస్రావం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కనుక తులసిని కొంతమేరకు మాత్రమే ఉపయోగించాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments