Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. ఉల్లిని పచ్చిగా..?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:08 IST)
వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే పడుకునే ముందు ఉల్లిపాయ తినాలి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే అవకాశం చాలా తక్కువ. ఉల్లిపాయలను పచ్చిగా నమిలి తీసుకోవడం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. బీపీ నియంత్రణలో లేకపోతే రోజూ రెండు ఉల్లిపాయలు తింటే బాగుంటుందని చెబుతున్నారు.

జలుబు, కఫం ఇబ్బందికరంగా మారినపుడు ఉల్లిపాయతో చేసిన రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుతువు మారినప్పుడు కామన్‌గా వచ్చే వాటిల్లో జలుబు ఒక్కటి కాబట్టి, ఉల్లిపాయ రసం తాగండి.
 
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది.

రక్తంలోని అనేక విష పదార్థాలన్ను శరీరం నుండి వేరు చేసి, వాటివల్ల చర్మం మీద ఏర్పడే మొటిమలు, మచ్చలని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments