Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిష్ఠు సమయంలో కడుపు నొప్పి... ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:14 IST)
మెన్సెస్‌ సమయంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటే నొప్పినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
మెన్సెస్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపి పదార్థాలు, మసాలా దినుసులను తగ్గించి తీసుకోవాలి.
 
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో టీ, కాఫీ, కోక్, చాకొలేట్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. వీటికి బదులుగా నిమ్మరసం, హెర్బల్ టీ తీసుంటే ఉపశమనం కలుగుతుంది.భోజనం ముగించిన తర్వాత విటమిన్ బీ, క్యాల్షియంకు చెందిన మాత్రలు వాడడం మంచిది. ఇవి నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతాయి. 

ఆహారంలో చేపలు, చికెన్, కూరగాయలు మరియు పండ్లు ఉండేలా చూసుకోవాలి. వెచ్చటి నీటితో స్నానం చేయాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments