కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉండాలంటే...

Webdunia
గురువారం, 7 జనవరి 2016 (10:20 IST)
అరటి పండ్లు ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే తొక్క నల్లబడకుండా పండు తాజాగా ఉంటుంది.
 
బంగాళాదుంపల చిప్ప్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
 
చపాతీలు మెత్తగా ఉండాంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. అలాగే చపాతీ పిండి కలిపే ముందు ఆ నీటిలో చిటికెడు ఉప్పు, అర టీస్పూను పంచదార వేసినట్లైతే చపాతీలు మృదువుగా ఉంటుంది.
 
అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే త్వరగా వేగుతాయి.
 
బాదం పప్పును పది నిమిషాలు వేడి నీళ్ళలో నాన పెడితే పొట్టు సులువుగా వస్తుంది.
 
వంట చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Aligarh Viral Incident: హోటల్ రూమ్‌లో ప్రియుడితో భార్య.. ఒకవేళ నేను చనిపోతే భార్య, ప్రియుడే కారణం.. శభాష్!

ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న నవ వధువు

గన్నేరు పప్పు దంచుకుని తిని ఎస్సై భార్య ఆత్మహత్య, కారణం ఏంటి?

Divyang Shakti Scheme: ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభం - బస్సులో ఆ ముగ్గురు..? (Video)

తమిళనాడులో ఎన్నికల కోడ్.. రూ.23.28కోట్లు పట్టుబడింది.. అర్చన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' సత్తా ఎంతో తెలుసుకుందామని రేట్లు పెంచలేదు : నిర్మాత నవీన్

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పోరాటం దేనికోసం అనేది సస్పెన్స్ : హరీశ్ శంకర్

Peddi Latest: తాజా న్యూస్ - పెద్దిని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?

Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్

Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా

Show comments