అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2015 (09:26 IST)
అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కొంచెం ఉప్పుకలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
 
ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచితే తుప్పు పట్టదు
  
కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలు న్యూస్‌పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో ఉంచితే ఎక్కువకాలం నిలవ వుంటాయి.
 
కిరోసిన్‌లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు.
 
పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి.
 
గోడల మీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు.. పేలిన సిలిండర్లు.. ఏడుగురు మృతి

హనీ ట్రాప్‌ పట్ల జాగ్రత్త.. 1930కు డయల్ చేయండి.. లింకులతో జాగ్రత్త.. సజ్జనార్

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?

తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Latest: తాజా న్యూస్ - పెద్ది ని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?

Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్

Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

Show comments