ఆటలు ఆడితే.. ఎంత మేలో తెలుసుకోండి!

Webdunia
బుధవారం, 7 జనవరి 2015 (16:49 IST)
ఆటలు ఆడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. కానీ ఆటలు ఆడే వారు ఆటల్లో ముందుంటారని ముఖ్యంగా మహిళల్లో ఈ తీరు ఎక్కువగా కనబడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న సిబ్బందిలో అధిక శాతం ఏదో ఒక దశలో అథ్లెట్‌గా ఉన్నవారేనని అధ్యయనంలో వెల్లడైంది. సీఈవో, సీఎఫ్‌లో, సీవోవో స్థాయిలో ఉన్నవారిలో 52 శాతం ఏదో ఒక ఆటతో పరిచయం ఉన్నవాళ్లేనని తేలింది. 
 
ఆటల్లో రాణించిన వారు వ్యాపార ప్రపంచంలో విజేతలుగా రాణిస్తున్నారు. ఏ ఆటైనా క్రమశిక్షణను నేర్పిస్తుంది. సమయం విలువ చెబుతుంది. అదే క్రమ శిక్షణా, సమయపాలనా వ్యాపార నిర్వహణలో బాగా ఉపయోగపడతాయి. నలుగురిలో చొరవగా కలిసిపోవడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలవడతాయి. కెరీర్‌లో పైకి ఎదగడానికి, వ్యాపార వేత్తలుగా రాణించడానికీ ఈ లక్షణాలు దోహదం చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం - నెల రోజులు గడవకముందే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

Show comments