Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా..? రక్తపోటు తప్పదట!

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:33 IST)
ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవిస్తున్నారా.. అయితే తప్పక దీనిని చదవాల్సిందే. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని సేవించడం ద్వారా  రక్తపోటు అధిమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ వారీగా మనం ప్లాస్టిక్ ఉత్పత్తులను అధికంగా వాడుతుంటాం. 
 
అల్యూమినియం, సిల్వర్ కంటే ప్రస్తుతం ప్లాస్టిక్ ఉపయోగం అధికం అవుతోంది. ముఖ్యంగా నీటి బాటిల్స్ ప్లాస్టిక్ రూపంలో వాడేస్తున్నారు చాలామంది.
 
ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నింపి.. వేడిగా వుండే ప్రాంతంలోనూ, అలాగే చల్లదనం కోసం ఫ్రిజ్‌లో వుంచడం ద్వారా అందులో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఇలా మైక్రో ప్లాస్టిక్ కలిసిన నీటిని సేవించడం ద్వారా హృద్రోగ సమస్యలు, హార్మోన్‌లో హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు ఏర్పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments