Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు తగ్గాలంటే.. బొప్పాయి గుజ్జులో?

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (16:57 IST)
మొటిమలు తగ్గాలంటే.. బొప్పాయి గుజ్జులో, చెంచా పాలు, చెంచా తేనె, తగినంత తులసిపొడి వేసి మెత్తగా కలుపుకోవాలి. దాన్ని ముఖానికి రోజూ ఉదయాన్నే ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమల సమస్య అదుపులో ఉంటుంది. 
 
గంధాన్ని అరగదీసి దానికి చెంచా గులాబీ రేకుల పొడి, చెంచా పచ్చిపాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు తగ్గడంతో పాటు చర్మం రంగూ మెరుగపడుతుంది.
 
అలాగే టేబుల్ స్పూన్ పాలు, చెంచా పసుపు, చెంచా సెనగపిండి కలుపుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఉదయాన్నే రాసుకోవాలి. లేదంటే బంగాళాదుంపను పేస్ట్ చేసుకోవాలి. దానికి చెంచా పాలు జత వేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది కళ్లకింద ఉండే నల్లటి వలయాల్ని ముఖంపై మొటిమల్ని వాటి తాలుకూ మచ్చల్ని తగ్గిస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments