Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిచ్చే తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:04 IST)
పాలిచ్చే తల్లులకు స్థనాలపైన చీముగడ్డలు వచ్చి అమితమైన బాధ కలిగిస్తాయి. పాలిండ్లు సున్నితమైన ప్రాంతం కావడంతో నొప్పి మరీ అధికంగా వుంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. దీనిని స్థన విద్రధి అని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అంటారు.
 
స్థనాలపై ఏర్పడ్డ ఆ గడ్డలను కాస్త చీల్చి అందులోనున్న చీము, రక్తం, చెడ్డనీరు వంటివి బైటకు తీసివేయడమే దీనికి ప్రథమ చికిత్స అని వైద్యులు తెలిపారు. ఆ గడ్డలను కోసేస్తారనే భయంతో పాలిచ్చే తల్లులు వైద్యులను సంప్రదించక నొప్పి నివారణకు చెందిన మాత్రలు వాడుతారు. కాని ఆ గడ్డలను కోస్తారనే అపోహ ఏ మాత్రం వద్దని అంటున్నారు వైద్యులు. 
 
చిన్న గాటు పెట్టి లోపల చేరుకున్న చెడు పదార్థాన్ని తీసేస్తే బాధ క్షణాలలో తగ్గిపోతుందని, పుండు తగ్గగానే మళ్ళీ తన బిడ్డకు పాలిచ్చుకోవచ్చని వారు తెలిపారు. పుండు తగ్గేవరకు పాపాయికి పాలివ్వడం మానేయాలి. పాలిండ్లలోనున్న పాలను పిండేయడం కూడా మంచిదేనంటున్నారు వైద్యులు. దీంతో నొప్పికూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments