Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిచ్చే తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:04 IST)
పాలిచ్చే తల్లులకు స్థనాలపైన చీముగడ్డలు వచ్చి అమితమైన బాధ కలిగిస్తాయి. పాలిండ్లు సున్నితమైన ప్రాంతం కావడంతో నొప్పి మరీ అధికంగా వుంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. దీనిని స్థన విద్రధి అని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అంటారు.
 
స్థనాలపై ఏర్పడ్డ ఆ గడ్డలను కాస్త చీల్చి అందులోనున్న చీము, రక్తం, చెడ్డనీరు వంటివి బైటకు తీసివేయడమే దీనికి ప్రథమ చికిత్స అని వైద్యులు తెలిపారు. ఆ గడ్డలను కోసేస్తారనే భయంతో పాలిచ్చే తల్లులు వైద్యులను సంప్రదించక నొప్పి నివారణకు చెందిన మాత్రలు వాడుతారు. కాని ఆ గడ్డలను కోస్తారనే అపోహ ఏ మాత్రం వద్దని అంటున్నారు వైద్యులు. 
 
చిన్న గాటు పెట్టి లోపల చేరుకున్న చెడు పదార్థాన్ని తీసేస్తే బాధ క్షణాలలో తగ్గిపోతుందని, పుండు తగ్గగానే మళ్ళీ తన బిడ్డకు పాలిచ్చుకోవచ్చని వారు తెలిపారు. పుండు తగ్గేవరకు పాపాయికి పాలివ్వడం మానేయాలి. పాలిండ్లలోనున్న పాలను పిండేయడం కూడా మంచిదేనంటున్నారు వైద్యులు. దీంతో నొప్పికూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments