Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతుల ఆరోగ్యానికి పండ్లు ఎంతో శ్రేష్టకరం

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (10:51 IST)
పండంటి బిడ్డ పుట్టాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే గర్భంతో ఉన్న మహిళ తినే ఆహారంపై బిడ్డ రూపం, బరువు ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలీదు. గర్భంతో ఉన్న మహిళలు ఆహార నియమాలు తప్పక పాటించాలి. గర్భం దాల్చిన రోజు నుంచి తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవాలని వైద్యులు పదేపదే చెపుతుంటారు. అందుకని మూడో నెల దాటే వరకూ పండ్లరసాల కంటే పండ్లు ఆరగించడం ఎంతో మంచిది. 
 
గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఆహారమే కారణమని, ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినడం కుందనపు బొమ్మలాంటి పిల్లల్ని కనవచ్చనే విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేటతెల్లమైంది. ఈ సర్వే కోసం 688 మంది వద్ద వివరాలు సేకరించారు. 
 
తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు వారు పాటించిన ఆహార నియమాలను అడిగి తెలుసుకున్నారు. వీరిలో అధిక శాతం తల్లులు తమ ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకున్నట్లు ఆ సర్వే ద్వారా తెలిసింది. గర్భవతులుగా ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడమనేది పుట్టబోయే బిడ్డ తెలివితేటలపై కూడా ప్రభావం చూపుతుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేలింది.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments