తక్కువ వెలుగులో చదివితే అంతే సంగతులు!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:17 IST)
తక్కువ వెలుగులో చదివితే అంతే సంగతులని ఐ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుస్తకాలు చదివేటప్పుడు తగినంత వెలుగు ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెలుగులో చదివితే కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు చదివే అలవాటుంటే మానుకోవాలి.

ప్రయాణంలో పుస్తకం లేదా పేపర్ కదులుతూ ఉంటుంది. అలా కదులుతున్న అక్షరాల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల కళ్లు ఎక్కువ శ్రమకు గురవుతాయి. కాబట్టి తక్కువ వెలుగులో ప్రయాణాల్లో చదవక పోవడమే మంచిది. 
 
కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలి. విటమిన్-ఎ ఎక్కువగా ఉండే సహజసిద్ధమైన ఆహారాన్ని తినాలి. ఇందుకోసం బచ్చలికూర, క్యారెట్, టమోటా, పాలు, ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తాజా ఆకుకూరలు ప్రతీరోజూ ఏదో ఓ రూపంలో తీసుకోవాలని ఐ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

నేను ఆమెకు బినామీని కాదు.. సరస్వతి పవర్ షేర్లన్నీ షర్మిలకే చేరాలి.. విజయమ్మ

Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments