మహిళలు బరువు తగ్గాలంటే.. తాటి ముంజలు, వెల్లుల్లి రెబ్బలు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (11:38 IST)
మహిళలు బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. అల్లం రసాన్ని మరిగించి అందులో అంతే మోతాదులో తేనె పోసి చల్లారిన తర్వాత రోజూ భోజనం చేసిన తర్వాత తింటే శరీరం ఉబ్బరం త్వరగా తగ్గుతుంది. ఉసిరి ఆకు రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల చొప్పున తీసుకుంటే బరువు తగ్గుతారు.
 
తాటి ముంజలతో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు తింటే స్థూలకాయం, పొట్ట కొవ్వు, కొవ్వు కణితులు తగ్గుతాయి. కుండ పొట్ట ఉన్నవారు అరటి కాండం రసాన్ని తీసుకుని రోజూ తాగుతూ ఉంటే రోజు తర్వాత పొట్ట తగ్గుతుంది. వారానికి రెండు సార్లు సొరకాయను వండుకుని తింటే పొట్ట తగ్గుతుంది.
 
పొన్నగంటి కూరను ఆహారంలో తరచుగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దూరం అవుతుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది.
 
గరిక జ్యూస్ లేదా గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఆటోమేటిక్‌గా శరీర బరువు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments