Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు నిద్రపోయే ముందు నీరు ఎక్కువగా తాగవచ్చా?

Webdunia
గురువారం, 4 మే 2023 (10:32 IST)
మహిళలు నీరు ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నప్పటికీ, నిద్రపోయే ముందు నీరు తాగడం ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదని వారు చెప్తున్నారు.  
 
నిద్రపోయే ముందు కాఫీ, టీలు తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, కొందరికి నీరు సరిపోదని, రాత్రిపూట నీరు తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు, పడుకునే ముందు నీరు తాగకపోవడం మంచిది. 
 
నిద్రించేందుకు అరగంట ముందు నీటిని సేవించడం ఉత్తమం. ఇలా చేస్తే వేడిగా ఉంటే శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంకు తగినంత హైడ్రేషన్ కూడా నిర్ధారిస్తుంది. అయితే ఎలర్జీ ఉన్నవారు పడుకునే ముందు మహిళలు నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments