Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలకు లవంగాలు ఎంతో లాభదాయకం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (09:40 IST)
మనం తరచూ వంటలకు ఉపయోగించే లవంగాలలో వైద్యగుణం వున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ లవంగాలు గర్భిణీ స్త్రీలకు వారియొక్క గర్భాశయాన్ని బలోపేతం చేయడమే కాకుండా గుండె, కిడ్నీలు, ఊపిరి తిత్తులకు కూడా మంచి బలవర్ధకమైనదిగా వైద్యులు పేర్కొన్నారు.
 
లవంగాల పొడిని ఆవుపాలలో వేసి ప్రతిరోజు సగంపాలు మరిగేంత వరకూ కాచుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగితే, రక్తంతో సహా శరీర ధాతువులన్నీ పుష్టిగా తయారవుతాయని నిపుణులు అంటున్నారు.
 
గర్భస్త దశలోనున్న స్త్రీలకు తరచూ వాంతులు, అజీర్తీ , కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం కలిగినట్లు వుంటుంది అలాంటప్పుడు లవంగాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
గర్భవతులుగావున్నప్పుడు శరీరానికి నీరు పట్టి, ముఖం బాగా ఉబ్బినట్టు వుంటుంది. అప్పుడు లవంగాల కషాయం తీసుకుంటే ఆ వాపు పూర్తిగా తగ్గుతుంది.
 
గర్భావస్థలోనున్నప్పుడు స్త్రీలకు పదేపదే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. దీనిని నివారించడానికి లవంగాల కషాయం తీసుకుంటే అతిగా మూత్రం అవడం నెమ్మదిస్తుందని వైద్యులు తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments