Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి గింజల పొడిని మహిళలు తేనెతో కలిపి తీసుకుంటే..

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (18:38 IST)
Amla
ఉసిరి గింజలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిగింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 
 
ఉసిరి గింజల పొడి తీసుకుంటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి గింజల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మహిళలు బరువు తగ్గుతారు. ఉసిరిగింజల పేస్ట్‌ను నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఉసిరిగింజల పొడిని తేనెతో కలిసి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. 
 
ఉసిరి విత్తనాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. దీని కోసం ఎండిన ఉసిరి విత్తనాల పొడిని కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు ఉన్న ప్రాంతాలకు అప్లై చేస్తే ముఖంలో మొటిమలు మటుమాయం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

తర్వాతి కథనం
Show comments