Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డు

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
రేపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి పంపేందుకు పంపుతున్నారు. 5,000 కిలోలు బరువున్న ఈ తాపేశ్వరం లడ్డును రూ. 15 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ లడ్డును గవర్నర్ చేతులు మీదుగా గణేశునికి సమర్పించనున్నట్లు తెలియజేశారు.
 
ఏటేటా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తుంది. 2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన ఈ ప్రసాద పంపిణీ ఈ ఏడాది 5000 కిలోలకు చేరిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలియజేశారు.
 
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారనీ, తాము ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేష్ మాల ధరించి మహాలడ్డూ తయారీ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. లడ్డూను భారీ ట్రాలీపై ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments