Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో సిటీలో నిమజ్జనం ఇంత ఖాళీనా?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:24 IST)
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంటే ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పెద్ద పండగే. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ర్యాలీగా వెళ్ళడం.. ఆ హడావిడి డప్పులు వాయిద్యాలు ఇలా ఒకటేమిటి. కానీ ప్రస్తుతం అదంతా ఏమీ లేదు. మొత్తం ఖాళీ.
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ అడుగుల్లో విగ్రహాలను తయారు చేశారు. ఒక్క ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం కాస్త పెద్దదిగా ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో పూర్తి చేస్తున్నారు.
 
ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినాయక విగ్రహాలను ఉదయం నుంచి ఎలాంటి హడావిడి లేకుండా తీసుకొచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతున్నారు. ఈ యేడాది ఇంతే అనుకుంటున్న హైదరాబాద్ నగర వాసులు వచ్చే సంవత్సరం వినాయక చవితికైనా కరోనా నుంచి బయటపడాలని బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments