Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (12:09 IST)
Ganesha chaturdhi 2024
వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం పెట్టడం వల్ల మరింత విశేషంగా కలిసి వస్తుందట. వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని, ఆర్థిక కష్టాలు తొలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గణేష్ చతుర్థి నాడు, భక్తులు గణేశుడికి మోదకాలను సమర్పిస్తుంటారు. 
 
మోదకం విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైనది. అలాగే లడ్డూ, పూరన్ పోలీ, పాయసం కూడా వినాయకుడికి సమర్పించవచ్చు. గణేశుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. వినాయక చవితి పర్వదినాన వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తొలగిపోతాయని, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
 
గణేష్ చతుర్థి ప్రారంభంతో 'పండుగ సీజన్' కూడా ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తర్వాత మనకు నవరాత్రి, దీపావళి, దుర్గాపూజ మరిన్ని ఉంటాయి. గణేశుడి విగ్రహాన్ని ఎంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గణేశ పూజకు కూర్చున్న గణేశ విగ్రహం తీసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments