Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నేశ్వరుడిని లక్ష్మీ తులసీతో పూజిస్తే..!

Webdunia
FILE
సంవత్సరారంభంలో వచ్చే తొలి పండుగ వినాయకచవితి. గణేశుడు సకల గణతంత్రానికి అధిపతి. విఘ్నేశ్వరుడిని "అనాథనాథ సర్వజ్ఞ" అని పిలుస్తారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురై ఆరోగ్యపరంగా, జీవనపరంగాను మనం అనాథలమైనప్పుడు అన్నీ తెలిసిన వినాయకుని స్మరిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి, ఆత్మబలం ఇస్తాడు.

వ్రతంలో ఆయనకు పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదార కలిపి పంచామృతం సమర్పిస్తాం. పాలలో ధాతుశక్తి, పెరుగులో దీపనశక్తి వృష్యం అంటే నరాల పటుత్వం, నెయ్యిలో మేధోబలం అంటే బుద్ధిశక్తిని పెంచే గుణం, తేనెలో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం-హృద్యం అంటే గుండెను బలపరచేది ఉంటుందంటారు.

అలాగే వినాయక పూజకు తులసీవ్రతం, ఎరుపుపూలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసీతో పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Show comments