Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?

ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (16:49 IST)
కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. అలాంటి కూరగాయలతో వెజిటబుల్స్ ఇడ్లీలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :-
ఇడ్లీ పిండి :  అర కేజీ
పచ్చిమిర్చి : పావు కప్పు 
మీకు నచ్చిన కూరగాయల తరుగు : మూడు కప్పులు
కరివేపాకు తరుగు : పావు తప్పు 
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments