Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?

ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (16:49 IST)
కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. అలాంటి కూరగాయలతో వెజిటబుల్స్ ఇడ్లీలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :-
ఇడ్లీ పిండి :  అర కేజీ
పచ్చిమిర్చి : పావు కప్పు 
మీకు నచ్చిన కూరగాయల తరుగు : మూడు కప్పులు
కరివేపాకు తరుగు : పావు తప్పు 
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments