Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?

ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (16:49 IST)
కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. అలాంటి కూరగాయలతో వెజిటబుల్స్ ఇడ్లీలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :-
ఇడ్లీ పిండి :  అర కేజీ
పచ్చిమిర్చి : పావు కప్పు 
మీకు నచ్చిన కూరగాయల తరుగు : మూడు కప్పులు
కరివేపాకు తరుగు : పావు తప్పు 
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments