టేస్టీగా ధనియాల చారు ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:01 IST)
రొటీన్ వంటలకు కాస్తంత బ్రేక్ కొట్టి కొత్త కొత్త వంటకాలను రుచి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ధనియాలు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

 
కావలసిన పదార్థాలు: 
ధనియాలు - 4 స్పూన్లు
ఉప్పు, పసుపు- తగినంత
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర- 1 స్పూన్
పచ్చిమిరపకాయలు- 2
కొత్తిమీర ఒక కట్ట
చింతపడు నిమ్మకాయ సైజంత

 
తయారు చేసే విధానం...
ముందుగా చింతపండును ఓ గిన్నెలో వేసుకుని దాన్ని బాగా పిండి రసం తీయాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు మెత్తగా నూరాలి. అందులో పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా పొంగనివ్వాలి. అటు తర్వాత బాండీలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టాలి. అంతే... ధనియాల రసం రెడీ.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments