Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (18:57 IST)
దీపావళి స్పెషల్: పిల్లలు ఇష్టపడి తినే గవ్వలు ఎలా చేయాలో తెలుసా.. అయితే ఇదిగోండి తయారీ విధానం. 
 
కావలసిన పదార్థాలు :
మైదా పిండి - ఒక కేజీ
పంచదార - ఒక కేజీ 
ఉప్పు - తగినంత 
బొంబాయి రవ్వ - కేజీ 
పాలు - రెండు గ్లాసులు 
నూనె - అర కేజీ 
 
తయారీ విధానం : 
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వని జల్లెడ పట్టి సరిపడా ఉప్పు వేసి అందులో పాలను కలుపుకోవాలి. ఈ పిండిని పూరీలకు తగ్గట్టు కలుపుకోవాలి. ఈ పిండి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని గవ్వల చెక్కల మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వేలితో గవ్వల్లా నొక్కుకోవాలి.

పిండినంతా గవ్వల్లా చేసుకున్నాక.. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగాక గవ్వలను వేయించుకోవాలి. అన్ని గవ్వలు వేయించుకున్నాక పంచదార ముదురు పాకం పట్టుకుని అందులో సిద్ధం చేసుకున్న గవ్వల్ని వేసి కలుపుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

Show comments