Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం.. మహాభారత చిత్రాన్ని ఉంచితే?

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:51 IST)
వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంటికి డబ్బు రాకుండా కూడా అడ్డుకుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఎండిన పువ్వులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. 
 
పువ్వులు శుభ చిహ్నాలు.. ప్రతి ఒక్కరి దేవుడి గదిలో దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా.. ఇకపోతే తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
అలాంటి పువ్వులు వాడిపోతే ఇంట్లో పెట్టకూడదు. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు పటాలపై ఉన్న పువ్వులను మార్చాల్సి ఉంటుంది.
 
మహాభారత చిత్రాన్ని ఉంచడం కూడా అశుభమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారత చిత్రం ఉండడం వల్ల ఉద్రిక్తత, గొడవలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెంచుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments